అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సినిమా తర్వాత విడివిడిగా ‘అత్తారింటికి దారేది’తో త్రివిక్రమ్, ‘రేసుగుర్రం’తో బన్నీ గ్రాండ్ సక్సెస్లు అందుకొని తమ సత్తా చాటారు. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాలా? ‘జులాయి’ చిత్రనిర్మాతల్లో ఒకరైన ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘త్రిశూలం’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇందులో సమంత, నిత్యామీనన్, అదా శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. ఓ ప్రత్యేక పాత్రను ఉపేంద్ర చేస్తున్నారు. అలాగే, స్నేహ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పాటలు స్వరపరుస్తున్నారు.
త్రిశూలంతో వస్తారా..?
Published Sun, Nov 2 2014 11:07 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement