దాదాపు పది సినిమాలకు పైగా సంగీతం అందిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు అమిత్ త్రివేది. కెరీర్లో తొలినాళ్లలో థియేటర్ మ్యూజిక్ కంపోజర్గా పని చేసిన ఆయన ఆ తర్వాత పలు జింగిల్స్, యాడ్ ఫిల్మ్స్ చేశారు. ‘ఆమిర్’ చిత్రంతో పదేళ్ల క్రితం మ్యూజిక్ డైరెక్టర్గా ప్రస్థానం స్టార్ట్ చేసి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్లో ప్లేస్ సంపాదించుకున్నారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ‘దేవ్ డి’ చిత్రానికి జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ‘ఉడాన్, వేకప్ సిడ్, మన్మర్జియాన్’ వంటి బాలీవుడ్ సినిమాలకు సంగీతం అందించిన ఆయన సౌత్లో చిరంజీవి నటిస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాకు సంగీత దర్శకునిగా పనిచేస్తున్నారు. ఈ నెల 24న హైదరాబాద్లో అమిత్ త్రివేది సంగీత కచేరీ జరగనుంది. ‘ఇంద్రధనస్సు– అమిత్ త్రివేది లైవ్ కన్సర్ట్’ పేరుతో ఈ ప్రోగ్రామ్ను నిర్వహించనున్నారు.
సంగీత కచేరి
Published Thu, Nov 15 2018 2:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
పోలింగ్ రోజున ‘ర్యాపిడో’ ఉచిత సేవలు
వడివడిగా ఈవీఎం కమిషనింగ్ పనులు
గౌడ అభ్యర్థులను గెలిపించండి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement