ముంబై: అభిషేక్ బచ్చన్ కబడ్డీని ప్రోత్సహించడం అభినందనీయమని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అన్నారు. ప్రొ కబడ్డీ లీగ్లో అభిషేక్ జైపూర్ పింక్ పాంథర్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. ఆరంభ లీగ్లో అభిషేక్ జట్టే విజేతగా నిలిచింది. కబడ్డీ మ్యాచ్లో అభిషేక్ తన భార్య ఐశ్వర్య రాయ్తో కలసి హాజరయ్యేవారు. అమితాబ్తో పాటు ఇతర బాలీవుడ్ నటులు కూడా హాజరవడంతో కబడ్డీ లీగ్కు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం లభించింది. అభిషేక్ క్రీడాకారులను, కబడ్డీని ప్రోత్సహిస్తున్నందుకు తనకు గర్వకారణంగా ఉందని అమితాబ్ అన్నారు.
కుమారుడికి బీగ్ బీ ప్రశంసలు
Published Mon, Oct 6 2014 7:21 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ దాడులు
వరంగల్
గాలివాన బీభత్సం
వడదెబ్బకు ఆరుగురు మృతి
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
తప్పక చదవండి
Advertisement