‘బాహుబలి’ చిత్రంలో ప్రభాస్కు డూప్గా నటించిన కిరణ్ రాజ్ ‘కరాళి’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. కిరణ్ కోటప్రోలు దర్శకత్వంలో మల్లిఖార్జున్ రెడ్డి, మొహమ్మద్ జాఫర్ అలీ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వీరశంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, కెమెరామేన్ సెంథిల్ క్లాప్ ఇచ్చారు.
‘టెర్రర్’ చిత్ర నిర్మాత ఆరా మస్తాన్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు కిరణ్ మాట్లాడుతూ– ‘‘ఇది సైకలాజికల్ థ్రిల్లర్. హీరోగా కిరణ్ సరిపోతాడనిపించి, ఎంపిక చేశాం’’ అన్నారు. ‘‘ఈ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘బాహుబలి’ నాకో విశ్వవిద్యాలయం. వల్లీ మేడమ్ నుంచి క్రమశిక్షణ, రమా మేడమ్ నుంచి మంచితనం, రాజమౌళిగారిలో కష్టపడే తత్వం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే లక్షణం ప్రభాస్ దగ్గర నుంచి నేర్చుకున్నా’’ అన్నారు కిరణ్ రాజ్.
ప్రభాస్ డూప్ ఇప్పుడు హీరో
Published Fri, Jun 16 2017 12:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement