‘‘నిర్భయ ఘటనలో దోషులకు ఉరిశిక్ష విధిస్తూ వచ్చిన తీర్పు అందరూ అంగీకరించే విధంగా వచ్చిందని భావిస్తున్నాను. ఈ తీర్పు ఇలాంటి నేరాలకు పాల్పడాలనుకునే వారందరి వెన్నులో వణుకు పుట్టిస్తుంది’’ అని ప్రియాంకా చోప్రా అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ– ‘‘ఈ తీర్పు వెలువరించిన సమయంలో ‘నేరస్తుల అమానవీయ ప్రవర్తన మానవత్వాన్ని రూపుమాపేలా ఉంది. ఇంత క్రూరమైన పనిచేసిన నేరస్తులు శాంతికి వ్యతిరేకులు.
సభ్యసమాజాన్ని నాశనం చేసే షాక్గా ఈ నేరాన్ని భావిస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు పేర్కొనడం అభినందనీయం. ఇలాంటి న్యాయవ్యవస్థ దేశంలో ఉన్నందుకు గర్విస్తున్నాను. సరైన తీర్పుల వల్ల నేరాల సంఖ్య తగ్గుతుంది. నిర్భయ ఘటనలో ఉన్న దోషులకు తగిన శిక్ష పడాలని ఐదు సంవత్సరాల క్రితం ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేసిన విషయం సులభంగా మర్చిపోయేది కాదు. ఇలాంటి నేరాలను అడ్డుకోవడానికి దేశప్రజలు ఏకతాటిపై నడవాలి. ఎట్టకేలకు దోషులకు సరైన శిక్ష పడింది’’ అన్నారు.
సరైన శిక్ష పడింది
Published Sat, May 6 2017 11:35 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement