అలరించే హారర్ | Sakshi
Sakshi News home page

అలరించే హారర్

Published Sun, Feb 21 2016 11:14 PM

అలరించే హారర్

డిఫరెంట్ హారర్ నేపథ్యంలో రూపొందినచిత్రం ‘వీరి వీరి గుమ్మడి పండు’. రుద్ర, వెన్నెల, సంజయ్, బంగారం ప్రధాన పాత్రల్లో ఎం.వి.సాగర్ దర్శకత్వంలో దుగ్గిన్ సమర్పణలో కెల్లం కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతోంది. ‘‘ఇప్పటివరకూ వచ్చిన హారర్ చిత్రాల్లో ఒక బెంచ్‌మార్క్‌గా ఈ చిత్రం నిలిచిపోతుంది’’ అని దర్శకుడు అన్నారు. ‘‘కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది’’ అని నిర్మాత చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement