ఎవడే సుబ్రమణ్యం సినిమాతో డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు నాగ అశ్విన్. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించిన అశ్విన్, రెండో సినిమాతో భారీ సాహసమే చేస్తున్నాడు. తెలుగు తెరపై తిరుగు లేని స్టార్ డమ్ను సాధించిన అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. మహానటి పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.
ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపించింది. ఇప్పటికే డర్టీ పిక్చర్, కహానీ లాంటి సినిమాలతో జాతీయ ఉత్తమ నటి అనిపించుకున్న విద్య అయితేనే మహానటి పాత్రకు న్యాయం చేస్తుందన్న టాక్ వినిపించింది. అదే సమయంలో డర్టీ పిక్చర్ లాంటి బోల్డ్ మూవీలో నటించిన ఈమెను హుందాగా ఉండే సావిత్రి పాత్రకు ఎంపిక చేయటం కరెక్ట్ కాదని కూడా కొంత మంది భావించారు.
అయితే ఈ వార్తలపై చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ స్పందించాడు. ప్రస్తుతం మహానటి సినిమా స్క్రిప్ట్ దశలోనే ఉందన్న అశ్విన్.. ఇంత వరకు నటీనటుల ఎంపిక జరగలేదని తేల్చి చెప్పాడు. ప్రస్తుతానికి స్క్రిప్ట్ మీదే దృష్టి పెట్టానని, అది పూర్తయిన తరువాతే.. నటీనటులను నిర్ణయిస్తానని, ఇప్పటి వరకు ఎవరి తీసుకోవాలన్న ఆలోచన కూడా చేయలేదని చెప్పాడు.
'మహానటి' ఆమె కాదు..!
Published Thu, Aug 4 2016 10:26 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వైభవంగా త్రిశూల చక్ర స్నానం
రాజంపేట సెంటిమెంట్ ఎవరికో !
ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్ఎస్
నృసింహుడికి ప్రత్యేక పూజలు
లెక్కలతో కుస్తీ
జరిమానాలతోనే సరి.. కల్తీ యథావిధి
అప్రమత్తతో తప్పిన ముప్పు
టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
గ్రీన్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement