సెలబ్రిటీలు దగ్గినా, తుమ్మినా టాపిక్కే. జులుబు తగ్గడానికి మందులు ఇవ్వమని డాక్టర్ని సంప్రదించినా అది టాపిక్కే. ‘ఏదో అనారోగ్యం అట’ అని ఈజీగా అనేస్తారు. ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గురించి ఇలాంటి వార్తే ప్రచారంలోకి వచ్చింది. సోషల్ మీడియా సాక్షిగా ఈ వార్త జోరుగా షికారు చేయడం మొదలుపెట్టింది. దాంతో ఎస్పీబీ ‘ఫేస్బుక్’ ద్వారా ‘నేను బాగున్నాను’ అని చెప్పుకోవాల్సి వచ్చింది. ‘‘నా ఆరోగ్యం గురించి ప్రపంచ నలుమూలల నుంచి ఎంక్వైరీలు వచ్చాయి. ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందన్న కారణం చేత షెడ్యూల్స్ని క్యాన్సిల్ చేసుకున్నానన్న వార్తలు వస్తున్నాయని కొందరు నా దృష్టికి తెచ్చారు.
జలుబు వల్లో లేక దగ్గు వల్లో హాస్పిటల్కు వెళ్లినప్పుడు కొందరు చూసి, నా ఆరోగ్యం బాగాలేదని ఊహించుకోవడం ఫూలిష్నెస్. నేను డాక్టర్ను కలిసినంత మాత్రాన నా ఆరోగ్యం క్షీణించినట్లు కాదు. నా యంగర్ సిస్టర్ మిసెస్ గిరిజ గత నెల 23న చనిపోయారు. అప్పుడు షెడ్యూల్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత నేను సెప్టెంబర్ 2న బెంగళూరులో సంగీత కచేరీ ఇచ్చిన సంగతి మర్చిపోవద్దు. అనవసరంగా ఇలాంటి పుకార్లను స్ప్రెడ్ చేసి, చాలామంది ఫీలింగ్స్ను హర్ట్ చేయడంలో వారి ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. దయచేసి ఇలాంటివి చేయకండి. అందుకే నాకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలనిపించదు. ఇలాంటి రూమర్స్ను స్ప్రెడ్ చేసి ఎవరైతే ఆనందం పొందుతున్నారో వారికి గాడ్ బ్లెసెస్’’ అని ఎస్పీబీ వీడియో ద్వారా తెలిపారు.
నేను బాగున్నాను
Published Fri, Sep 8 2017 1:18 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement