టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన బాలీవుడ్ సినిమా ఎంఎస్ ధోనీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ప్రమోషన్లో యూనిట్తో పాటు ధోనీ కూడా పాల్గొనడంపై మరింత ప్రచారం వచ్చింది. త్వరలో విడుదలవుతున్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు దక్షిణాది హీరోయిన్ లక్ష్మీ రాయ్ కూడా ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఎంఎస్ ధోనీ సినిమాలో రాయ్ పాత్ర ఉంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. 2008లో ధోనీ.. రాయ్తో ఎఫైర్ నడిపినట్టు పుకార్లు షికార్లు చేశాయి. ఈ విషయంపై లక్ష్మీ రాయ్ స్పందిస్తూ.. ఎంఎస్ ధోనీ సినిమాలో తన పాత్ర ఉంటుందని భావించడంలేదని చెప్పింది. తన గతం గురించి అనవసరంగా చర్చించుకుంటున్నారని రుసరుసలాడింది.
’2008 ఐపీఎల్ సందర్భంగా ఓ ఏడాది పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాను. ఆ సమయంలో ధోనీతో పరిచయం ఏర్పడింది. అయితే మాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. ఆ ఐపీఎల్ సీజన్ ముగిశాక చెన్నై జట్టుతో అనుబంధం ముగిసింది. ఆ తర్వాత ధోనీతో టచ్లో లేను. అంతటితో ఆ అధ్యాయం ముగిసింది. ధోనీతో తనకు ఎఫైర్ ఉన్నట్టు ఎనిమిదేళ్ల తర్వాత కూడా ఎందుకు మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఈ సినిమా కథ గురించి తెలుసుకునేందుకు నేను ప్రయత్నించాను. అయితే ఎలాంటి సమాచారం తెలియలేదు’ అని లక్ష్మీ రాయ్ చెప్పింది. ధోనీకి గతంలో ప్రియాంక ఝా అనే గాళ్ ఫ్రెండ్ ఉండేది. ఆమె ప్రమాదంలో మరణించింది. ఎంఎస్ ధోనీ సినిమాలో ప్రియాంక ఝాతో పాటు లక్ష్మీ రాయ్ పాత్రలు ఉంటాయని భావిస్తున్నారు. 2010లో ధోనీ సాక్షి రావత్ను పెళ్లి చేసుకున్నాడు. ఎంఎస్ ధోనీ సినిమాలో అతని గాళ్ ఫ్రెండ్స్ పాత్రలు ఉంటాయా లేవా అన్నది తెరపై చూడాలి.
‘ఎంఎస్ ధోనీ’లో నా పాత్ర ఉండదు: లక్ష్మీరాయ్
Published Tue, Sep 27 2016 10:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement