‘‘సాంకేతికంగా సినిమా ఎంత గొప్పగా ఉన్నా కథా కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలి. అప్పుడే సినిమా విజయం సాధిస్తుంది. కథా కథనాల్ని గొప్పగా చూపించడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుంది’’ అని రామ్గోపాల్ వర్మ చెప్పారు. నవదీప్, తేజశ్వి జంటగా ఆయన దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘ఐస్క్రీమ్’. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ -‘‘ఓ టీజర్ని ఫ్లోకేమ్ టెక్నాలజీతో తీశాం. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఓ కొత్త విప్లవం తీసుకొస్తుంది.
నేనిప్పటివరకు తీసిన అన్ని చిత్రాలకన్నా ‘ఐస్క్రీమ్’ భిన్నంగా ఉంటుంది. కథలో ఐస్క్రీమ్కి కీలక పాత్ర ఉంది కాబట్టే, దాన్నే టైటిల్గా పెట్టాం’’ అని చెప్పారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ- ‘‘అప్పట్లో ‘శివ’ సినిమా చూసినప్పుడు ఒక్కసారైనా వర్మతో ఫొటో దిగాలనుకున్నాను. కానీ, ఏకంగా ఆయనతో సినిమా నిర్మించే అవకాశం వచ్చింది. ఈ చిత్రం సంచలన విజయం సాధిస్తుంది’’ అన్నారు. వర్మ దర్శకత్వంలో సినిమా చేయడం తమ అదృష్టమని నవదీప్, తేజశ్వి చెప్పారు.
ఐస్క్రీమ్ది కీలక పాత్ర!
Published Thu, Jun 19 2014 10:49 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement