ముంబై: పాకిస్థాన్ నటీనటులపై నిషేధం విషయంలో ప్రభుత్వం కపటబుద్ధితో వ్యవహరిస్తోందని బాలీవుడ్ హీరో అభయ్ డియోల్ విమర్శించాడు. పాకిస్థాన్ తో సంబంధాలు తెంచుకోవాలని భావిస్తే ఆ దేశానికి చెందిన అన్నిటిపైనా నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. 18వ జియో 'మామి' ఫిల్మ్ ఫెస్టివల్ లో అతడు మాట్లాడుతూ... మిగతావి అన్ని వదిలేసి పాకిస్థాన్ కళాకారులపైనే ఆంక్షలు విధించడం సరికాదన్నాడు.
'పాకిస్థాన్ కు చెందిన వాటిని నిషేధించాలనుకుంటే అన్నిటిపైనా ఆంక్షలు విధించండి. ఒక్క సినిమాలనే నిషేధించడం సరికాదు. పొరుగు దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు కూడా ఆపేయండి. మీరు సగం పనిచేస్తే ఎవరూ సీరియస్ గా తీసుకోరు. నేను కూడా ప్రభుత్వాన్ని సీరియస్ గా తీసుకోను. పాకిస్థాన్ కు చెందిన వాటిపై నిషేధం వల్ల మన సైనికులకు మంచి జరుగుతుందనుకుంటే నేను తప్పకుండా సమర్థిస్తాను. అంతేకాని ఈ వివాదంపై అనవసరం రాద్ధాంతం చేయడం మంచిది కాద'ని అభయ్ డియోల్ స్పష్టం చేశాడు. పాకిస్థాన్ కళాకారులు నటించిన సినిమాలను అడ్డుకుంటామని ఎమ్మెన్నెస్ హెచ్చరించిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.
'పాకిస్థాన్ నుంచి అన్నీ ఆపేయండి'
Published Fri, Oct 21 2016 1:12 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
శిక్షణలో నేర్పించే అంశాలు
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
సంక్షేమ పాలన సీఎం జగన్తోనే సాధ్యం
అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం
నేతన్నల ఆప్తబంధువు జగనన్న
బొండాకు ఓటుతో బుద్ధి చెప్పాలి
బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులకు అన్యాయం
తప్పక చదవండి
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
Advertisement