తమిళసినిమా: రాజకీయ నేపథ్యంలో కథా చిత్రాలు అరుదుగానే వస్తుంటాయి. రాజకీయ సెటైర్లతో కూడిన ఈ తరహా చిత్రాలు నిర్మించడానికి నిర్మాతకు, తెరపై ఆవిష్కరించడానికి దర్శకుడికీ, నటించడానికి తారలకు గట్స్ కావాలి. ఇక నటుడు అరుళ్నిధి నేపథ్యం గురించి అందరికీ తెలిసిందే. రాజకీయ దురంధరుడు, డీఎంకే అధినేత కరుణానిధి కుటుంబం నుంచి వచ్చిన యువ నటుడాయన. అదే విధంగా దర్శకుడు కరు.పళనీయప్పన్ చిత్రాలు వైవిధ్యంగా ఉంటాయి. ఆయన చిత్రాల్లో రాజకీయాలతో పాటు సామాజిక స్పృహ స్పష్టంగా కనిపిస్తుంది.
అలాంటి దర్శకుడు కరు.పళనీయప్పన్, నటుడు అరుళ్నిధిల కాంబినేషన్లో రాజకీయ నేపథ్యంలో చిత్రం తెరక్కెనుంది. ఈ సంచలన చిత్రాన్ని యాక్సెస్ ఫిలిం ఫాక్టరీ అధినేత ఢిల్లీబాబు నిర్మిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు నిర్మించిన మరగదనాణియం చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం అరుళ్నిధి హీరోగా ఇరవుక్కు ఆయిరం కన్గళ్, విష్ణువిశాల్ హీరోగా రాక్షసన్ చిత్రాలను నిర్మిస్తున్నారు. వీటితో పాటు మళ్లీ అరుళ్నిధి కథానాయకుడిగా కరు.పళనీయప్పన్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో కథానాయకి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు నిర్మాత ఢిల్లీబాబు తెలిపారు.
రాజకీయ నేపథ్య చిత్రంలో అరుళ్నిధి
Published Thu, Aug 17 2017 12:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement