న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన బ్రిటీష్ సీనియర్ నటుడు సయిద్ జాఫ్రీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారని సంతాప సందేశంలో మోదీ పేర్కొన్నారు.
86 ఏళ్ల సయిద్ జాఫ్రీ వృద్ధాప్య సమస్యలతో ఆదివారం ఆయన కన్నుమూశారు. మసూమ్, గాంధీ, రామ్ తేరీ గంగా మైలీ, హెన్నా తదితర సినిమాల్లో ఆయన నటించారు. తన సహనటి మెహ్రునిమా(మాధుర్ జాఫ్రీ)ని ఆయన పెళ్లాడారు. 1965లో వీరు విడిపోయారు. వీరికి ముగ్గురు కుమార్తెలు మీరా, జియా, సకినా ఉన్నారు.
తన అసమాన నటనతో సయిద్ జాఫ్రీ పలు అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. నాటక రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక 'ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్' గౌరవ పురస్కారం ప్రదానం చేశారు.
సీనియర్ నటుడు జాఫ్రీ మృతికి సంతాపం
Published Mon, Nov 16 2015 4:09 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
ఇంటింటికీ మేలు చేశాం...ఆశీర్వదించండి
మీలో ఒకడినై ఉంటా...ఆదరించండి
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
పచ్చ గద్ద
మరో రెండు రోజులు వానలు
గుడ్ మార్నింగ్.. ఏలూరు
13,103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్
పోలింగ్ నిర్వహణకు పటిష్ట ప్రణాళిక
తప్పక చదవండి
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
Advertisement