ఎన్టీఆర్
‘‘ఈ వేదికపై జానకిరామ్ అన్నయ్య ఉండుంటే బాగుండేది. నేను, కల్యాణ్ రామ్ అన్నయ్య ఒకే వేదికపై మాట్లాడాలనేది ఆయన కల. నాకు నా ఇద్దరన్నయ్యలే ఆదర్శం. ‘రౌడీ ఇన్స్పెక్టర్’ అంత పెద్ద హిట్ కావాలి ఈ సినిమా’’ అని ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్రామ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న ‘పటాస్’ చిత్రం పాటల ఆవిష్కరణ హైదరాబాద్లో జరిగింది.
థియేటర్ ట్రైలర్ను దర్శకులు పూరి జగన్నాథ్, సురేందర్రెడ్డి విడుదల చేశారు. పాటల సీడీని ఎన్టీఆర్ ఆవిష్కరించి, రవితేజకు అందించారు. రవితేజ మాట్లాడుతూ -‘‘కల్యాణ్రామ్ బంగారం లాంటి వ్యక్తి. ఆయన నిర్మాతగా ‘కిక్-2’ చేస్తున్నా. ‘పటాస్’ పెద్ద హిట్టవ్వాలి’’ అని చెప్పారు. పూరి మాట్లాడుతూ, ‘‘కల్యాణ్ రామ్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా పద్ధతైన మనిషి. నాగార్జున కూడా కల్యాణ్రామ్ గురించి గొప్పగా చెప్పారు’’ అని తెలిపారు. ఈ వేడుకలో కల్యాణ్రామ్, సురేందర్రెడ్డి, బి. గోపాల్ అనిల్ రావిపూడి, ‘దిల్’రాజు, వక్కంతం వంశీ, సాయికార్తీక్, శ్రుతీ సోథీ తదితరులు మాట్లాడారు.
నా ఇద్దరన్నయ్యలే నాకు ఆదర్శం
Published Sat, Jan 3 2015 12:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement