నాగేంద్రప్రసాద్ చిత్రం ఏడో రోజు విశేషాలు | Sakshi
Sakshi News home page

నాగేంద్రప్రసాద్ చిత్రం ఏడో రోజు విశేషాలు

Published Sun, Oct 19 2014 11:28 PM

నాగేంద్రప్రసాద్  చిత్రం  ఏడో రోజు విశేషాలు

 గిన్నిస్‌బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం
 ఏడో రోజు విశేషాలు
 ఆదివారం తెల్లవారుజాముకి పూర్తి స్థాయిలో షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, మరోపక్క ఎడిటింగ్ కూడా పూర్తి చేసుకుంది.
 ‘యువసేన’ ఫేమ్, బుల్లితెర పాపులర్ నటుడు కృష్ణ కిశోర్ (కె.కె.) కీలక పాత్రలో చివరి రోజు షూటింగ్‌లో పాల్గొన్నారు.
 80 శాతం రీ-రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
 డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, డీఐ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి.
 టైటిల్ యానిమేషన్, పోస్టర్ డిజైన్స్, ట్రైలర్స్ రూపొందించే పనిలో దర్శకుడు నాగేంద్ర ప్రసాద్, ఎడిటర్ శివ నిమగ్నమయ్యారు.
 

Advertisement
Advertisement