ప్రియాంకా చోప్రా కథానాయికగా మాధుర్ బండార్కర్ ‘మేడమ్జీ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాలనుకున్నారు. ఈ చిత్ర కథ బాగా నచ్చడంతో ప్రియాంక నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించాలనుకున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా ప్రియాంక పేర్కొన్నారు. అయితే ఇప్పుడా కలల చిత్రం ఆగిందనే వార్త వినిపిస్తోంది. హిందీ చిత్రాలు, అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’తో బిజీగా ఉన్నందున ఇప్పుడప్పుడే ‘మేడమ్జీ’కి తేదీలు కేటాయించలేని పరిస్థితిలో ప్రియాంక ఉన్నారట. దాంతో ఈ చిత్రం ప్రస్తుతం పట్టాలెక్కే అవకాశం లేదని సమాచారం.
కలల చిత్రం ఆగిందా..?
Published Tue, Apr 14 2015 10:39 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
నేడు వరంగల్కు ప్రధాని రాక
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
వర్ష బీభత్సం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
తప్పక చదవండి
Advertisement