‘‘త్రేతాయుగంలో సీతారాములకు, ద్వాపరయుగంలో పాండవులకు ఆశ్రయం కల్పించిన దండకారణ్యం ఇప్పుడు క ష్టాల్లో ఉంది. అక్కడ ఉండే ఆదివాసీలు ఇప్పడు నానా కష్టాలు పడుతున్నారు. అర ణ్యం అనేది తుపాకీ రాజ్యం కాకూడదు. అక్కడ శాంతి కోసం ఎలాంటి పోరాటం జరిగిందన్నదే ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తం’’ అని దర్శక, నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి అంటున్నారు. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నారాయణమూర్తి హీరోగా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘దండకారణ్యం’. ‘‘మా సంస్థలో వస్తున్న 28వ చిత్రమిది. ఇందులో మొత్తం 9 పాటలు ఉంటాయి. వైజాగ్, విజయనగరం, బొబ్బిలి ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం. డిసెంబరు 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని ఆర్.నారాయణమూర్తి తెలిపారు.
దండకారణ్యంలో శాంతి కోసం...!
Published Sat, Jul 4 2015 11:05 PM
Advertisement
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
తప్పక చదవండి
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- అరాచకాల అసత్యమూర్తి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
Advertisement