చెన్నై: తమిళ హీరో సూర్య, డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘24‘ సినిమా టీజర్ అదరహో అనిపిస్తోందట. వరల్డ్ క్లాస్ విజువల్స్ సహాయంతో సూర్య నటించిన తమిళ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ '24' సినిమా ఒక నిమిషం టీజర్ ను శుక్రవారం ఐఎఎన్ఎస్ కు రిలీజ్ చేశారు. రిలీజ్ కు ముందే మీడియా వారికి ప్రత్యేకంగా ప్రదర్శిచిన టీజర్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వరల్డ్ క్లాస్ క్వాలిటీతో దృశ్య మనోహరంగా ఉందని ఐఎఎన్ఎస్ తెలిపింది. దీంతోపాటుగా విక్రం కుమార్ డైరెక్షన్, ఆస్మార్ విన్నర్ రెహమాన్ మ్యూజిక్, సూర్య యాక్టింగ్ టాలెంట్ అన్నీ ఈ సినిమాకు పెద్ద ఎసెట్ అని మీడియాలో హంగామా జరుగుతోంది.
మూడు విభిన్న పాత్రల్లో సూర్య నటన అద్భుతంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శాస్త్రవేత్త, బందిపోటుగా అంటూ రెండు పాత్రలను రివీల్ చేసినా మూడో పాత్ర వివరాలను గోప్యంగా ఉంచింది చిత్ర యూనిట్. దీంతోపాటుగా డూప్ లేకుండా , సూర్య స్వయంగా ఫైట్ సన్నివేశాలల్లో రిస్క్ తీసుకుని నట్టించినట్టు దర్శకుడు విక్రమ్ కుమార్ వెల్లడించాడు. విభిన్న షేడ్స్ లో సూర్య నటన అమోఘంగా ఉందని కమెంట్ చేశాడు.
టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో సై-ఫై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, నిత్య మీనన్ హీరోయిన్లు. సీనియర్ నటులు గిరీష్ కర్నాడ్, అజయ్ మరో ముఖ్య పాత్రల్లో నటించారు. అటు 'మనం' సినిమా తర్వాత డైరెక్టర్ విక్రం కుమార్ చేస్తున్న సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా పై ఆసక్తి చూపిస్తున్నారు. జ్ఞానవేల్ రాజా నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ సాయంత్రం టీజర్ అఫీషియల్ గా రిలీజ్ కానుంది.
అదరహో అంటున్న '24' టీజర్
Published Fri, Mar 4 2016 1:01 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement