కథపై నమ్మకంతో... | Sakshi
Sakshi News home page

కథపై నమ్మకంతో...

Published Sun, May 31 2015 11:24 PM

కథపై నమ్మకంతో...

అభినయానికి ఆస్కారం ఉన్న చిత్రాలు చేస్తూ, నటిగా తన ప్రతిభ చాటుకుంటున్న స్వాతి నటిస్తున్న తాజా చిత్రం ‘త్రిపుర’.  జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ  చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘ఓ శక్తిమంతమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెర కెక్కిస్తున్నాం. స్వాతిలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రం అవుతుంది’’ అని దర్శకుడు చెప్పారు. కథని నమ్మి చేస్తున్న చిత్రమిదని స్వాతి తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement