టాలీవుడ్ టాప్ హీరోలతో భారీ చిత్రాలను తెరకెక్కించే స్టార్ డైరెక్టర్ వినాయక్, త్వరలో ఓ మీడియం రేంజ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ సాదించిన వినాయక్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా సినిమాను ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. మాస్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్లాన్ చేస్తున్న సాయి, వినాయక్ తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.
ఇప్పటి వరకు ఎక్కువగా స్టార్ హీరోలను మాత్రమే డీల్ చేసిన వినాయక్, చాలా కాలం తరువాతా సాయిలాంటి మీడియం రేంజ్ హీరోతో కలిసి పనిచేసే ఆలోచన చేస్తున్నాడు. తొలి సినిమాతోనే మెగా ఆడియన్స్ కు దగ్గరైన సాయి ధరమ్ తేజ్, ప్రతీ సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు.
పిల్లానువ్వలేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం లాంటి హిట్స్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం విన్నర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ తరువాత కూడా రెండు మూడు ప్రాజెక్ట్ చేతిలో ఉన్నా.. వినాయక్ సినిమా ఓకె అయితే మాత్రం అన్ని పక్కన పెట్టేసి వినాయక్ దర్శకత్వంలో సినిమా చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఖైదీ దర్శకుడితో సాయిధరమ్ తేజ్..?
Published Sat, Feb 11 2017 11:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement