ముంబై: ప్రకంకపనలు సృష్టించిన పనామా పేపర్స్ లీక్ వ్యవహారంపై బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ చిర్రుబుర్రు లాడారు. ఈ పత్రాల్లో తన పేరు వుండడాన్ని ప్రశ్నించిన పాత్రికేయులపై అసహనాన్ని ప్రదర్శించారు. ఇందులో మీకు ఎందుకింత అత్యుత్సాహం అంటూ విరుచుకుపడ్డారు. తన నటనా చాతుర్యంతో పలువురిని ఆకట్టుకున్నఅందాల తార ఐష్ ప్రవర్తనపై విమర్శలు చెలరేగాయి.
ఓమంగ్ కుమార్ దర్శకత్వంలో ఐష్ ,రణదీప్ హుడా నటించిన బయోపిక్ 'సరభ్ జిత్' ట్రైలర్ విడుదల సందర్భంగా ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా పాత్రికేయులు పనామా పత్రాల్లో ఆమె పేరు వుండడంపై ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా కాసేపు మౌనాన్ని పాటించింది. ఈ వ్యవహారంలో అక్కడే ఉన్న రణదీప్ హుడా కల్పించుకొని ఆమెకు మద్దతుగా నిలిచారు. కేవలం సినిమాకు సంబంధించిన అంశాలనే ప్రస్తావించాలని కోరారు. అయినా ఓ జర్నలిస్టు మళ్లీ విదేశీ కంపెనీల్లో పె ట్టుబడుల వ్యవహారాన్ని ప్రస్తావించడంతో ఐష్ అతనిపై మండి పడ్డింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశాం.. మీ అందరికీ తెలుసు కదా... మీ రు ఒక్కరే అడుగుతున్నారు.. ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారంటూ కస్సుబుస్సులాడారు. దీంతోపాటు ఇప్పటికే ఒక ప్రకటన ఇచ్చాం.. దాన్ని చూసుకోవాలంటూ ఆమె మేనేజర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కాగా 'పనామా పేపర్స్' విడుదల చేసిన రహస్య జాబితా లో 500 ప్రముఖ భారతీయులలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా, కరిష్మా, పలువురు క్రీడా, రాజకీయ వ్యాపారవేత్తల పేర్లు ప్రముఖంగా నిలవడం సంచలనం రేపింది. బాలీవుడ్ మెగా స్టార్ , ఐష్ మామగారైన అమితాబ్ బచ్చన్ ఈవార్తలను ఖండించారు. తన పేరును దుర్వినియోగం చేశారని, నివేదికలో పేర్కొన్న కంపెనీలతో తనకెలాంటి సంబంధంలేదంటూ ఒక ప్రకటన జారీ చేశారు. అటు ఇవి తప్పుడు విచారణ పత్రాలని ఐశ్వర్య న్యాయసలహాదారు గతంలో వీటిని కొట్టిపారేసిన సంగతి విదితమే.
విలేకరిపై చిర్రుబుర్రు లాడిన బాలీవుడ్ భామ
Published Thu, Apr 14 2016 4:02 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement