ముంబయి: మహారాష్ట్రలో గుండెను మెలిపెట్టే విషాదం చోటుచేసుకుంది. అక్కడి నీటి కరువుకు భరించలేని ఎండ తోడై ఓ బాలిక ప్రాణాన్ని హరించింది. తన ఇంటికోసం సుదూరంగా ఉన్న ఓ నీటి పంపు నుంచి నీళ్లు తెచ్చుకునేందుకు అదే పనిగా ఎండలో తిరగడమే ఆ బాలిక ప్రాణం పోవడానికి కారణమైంది. తీవ్ర వడదెబ్బ తగిలి బాలిక మృత్యువాత పడింది. బీడ్ జిల్లాలోని సబాకడ్ గ్రామంలో తీవ్ర నీటి కరువు ఉంది. దీంతో ఆ ఊరికి అర కిలోమీటర్ దూరంలో ఉన్న చేతిపంపు ద్వారా నీటిని తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ఆ పంపునకు రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎండ తీవ్రత కూడా పట్టించుకోకుండా ఎప్పుడు వీలయితే అప్పుడు నీళ్లు తెచ్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే ఐదో తరగతి చదువుతున్న యోగితా అశోక్ దేశాయ్ (12) అనే బాలిక తన ఇంట్లోకి మంచి నీళ్లకోసం నడి ఎండలో పలుమార్లు తిరిగింది. అలా తిరుగుతూనే అనూహ్యంగా ఓ సారి కుప్పకూలింది. ఆ వెంటనే ఒకే సారి తీవ్ర అనారోగ్యానికి లోనై ప్రాణాలు విడిచింది. డిహైడ్రేషన్ సమస్య ఏర్పడి ఫలితంగా గుండెపోటు వచ్చి ఆ బాలిక ప్రాణాలు విడిచిందని వైద్యులు తెలిపారు. గడిచిన ఐదేళ్లలో ఈ ప్రాంతంలో కరువు సమస్య తలెత్తడం ఇది నాలుగోసారి.
గుండెను మెలిపెట్టే విషాదమిది..
Published Wed, Apr 20 2016 7:15 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement