వరకట్నం కేసు పెట్టిన 18 ఏళ్ల తర్వాత బాధితురాలికి న్యాయం జరిగింది. ఆమె భర్త, అత్తకు రెండేళ్ల పాటు జైలు శిక్ష పడింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. 1996లో తన భర్త సతేందర్ యాదవ్, అత్త శాంతి దేవి, మామ నాథూరామ్ కట్నం కోసం వేదిస్తున్నారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికి రెండేళ్ల క్రితం జరిగిన తమ పెళ్లి సందర్భంగా తమ తల్లిదండ్రులు కట్నకానుకలు సమర్పించారని, అయితే అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని ఆరోపించింది.
ఆ తర్వాత నాథూరామ్ మరణించగా, సతేందర్ మరో వివాహం చేసుకున్నాడు. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ, సుదీర్ఘకాలం పాటు విచారణ సాగింది.ఎట్టకేలకు స్థానిక మేట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెలువరించింది. సతేందర్, శాంతి దేవిని దోషులుగా పేర్కొంటు రెండేళ్లు జైలు శిక్ష విధించారు.
ఫిర్యాదు చేసిన 18 ఏళ్ల తర్పాత వెలువడిన తీర్పు..
Published Wed, Oct 2 2013 4:28 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్!
స్కూలు బస్సులు కండిషన్లో ఉండాలి
బహిరంగ ప్రదేశాల్లో పెంపుడు శునకాలపై ఆంక్షలు
అనల్ అరసు నామినేట్
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement