న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన 29 మంది తెలంగాణవాసులను కాపాడినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ‘సౌదీ అరేబియాలో బందీలుగా ఉన్న 29 మంది భారతీయులను కాపాడాం. వారి విమాన ఖర్చులను కూడా మేమే భరిస్తాం’ అని మంత్రి గురువారం రాత్రి ట్వీటర్లో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ఈ విషయంపై సుష్మా స్వరాజ్ జోక్యం చేసుకోవాలని ఇటీవలే లేఖ రాశారు.
సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో వీరిని నిర్బంధిం చారని, భోజనం, నీరు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుష్మా స్వరాజ్ అక్కడి భారత ఎంబసీ అధికారులతో మాట్లాడి బాధితుల విడుదలకు చొరవతీసుకున్నారు.
సౌదీ నుంచి 29 మంది తెలంగాణవాసులకు విముక్తి
Published Fri, Mar 31 2017 4:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement