సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్ర విద్యుత్ మంత్రి నత్తం విశ్వనాథన్ అనుచరుడు అన్బునాథన్ ఇంట్లో అధికారులు జరిపిన సోదాలో రూ. 5 కోట్లు పట్టుబడ్డాయి. అన్బునాథన్ ఇల్లు, గిడ్డంగిపై శుక్రవారం జరిపిని తనిఖీల్లో రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఒకేచోట ఇంత పెద్ద మొత్తం పట్టుబడడం ఇదే ప్రథమం.
కరూరు సమీపం అయ్యంపాళంలో ఉన్న గిడ్డంగిలో భారీ మొత్తంలో నగదు దాచి ఉంచినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సమాచారం అందింది. కరూర్ జిల్లా ఎస్పీ, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు దాడులు చేశారు. అన్బునాథన్ ఇంట్లో అర్ధరాత్రి వరకు ఈ తనిఖీలు చేపట్టగా రూ.5 కోట్లు పట్టుబడ్డాయి.
మంత్రి అనుచరుని ఇంట్లో 5 కోట్లు స్వాధీనం
Published Sun, Apr 24 2016 1:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement