చెన్నై: దేశ వ్యాప్తంగా ప్రజలు తమిళనాడు రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీలో.. శశికళ, పన్నీర్ సెల్వంల మధ్య జరుగుతున్న పోరులో సీఎం పీఠం ఎవరిని వరిస్తుందా అనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.
ఇదే అంశంపై ప్రజల మద్దతు ఎవరికి ఎక్కువగా ఉందో తెలుసుకోవడానికి నిర్వహించిన పలు సర్వేల్లో పన్నీర్ సెల్వంకే ఊహించని మద్దతు లభిస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో 95 శాతం మంది ప్రజలు పన్నీర్కే పట్టం కట్టడం విశేషం. మొత్తం 82,000 మంది పాల్గొన్న సర్వేలో 78,700 మంది పన్నీర్కు మద్దతు తెలుపగా.. కేవలం 3,700 మంది మద్దతు మాత్రమే చిన్నమ్మ పొందగలిగారు. తమిళ్ సమయమ్ నిర్వహించిన మరో సర్వేలో పన్నీర్కు ఏకంగా 97 శాతం మంది మద్దతు పలికారు.
పన్నీర్కే 95 శాతం మద్దతు!
Published Sat, Feb 11 2017 10:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement