రాజీవ్ హంతకుల శిక్ష తగ్గింపు? | Sakshi
Sakshi News home page

రాజీవ్ హంతకుల శిక్ష తగ్గింపు?

Published Thu, Mar 3 2016 2:48 AM

A reduction in his sentence of Rajiv killers?

చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు నిందితులకు ఊరట కల్పించాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంపై కేంద్రం స్పందన తెలపాలంటూ.. తమిళనాడు ప్రభుత్వం కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహరిషికి లేఖ రాసింది. ఈ కేసులో వారు 20 ఏళ్లకుపైగా శిక్ష అనుభవిస్తున్నందున క్షమాభిక్ష పెట్టాలని ఆ లేఖలో కోరారు.

Advertisement
Advertisement