ఆగ్రా: గత శనివారం రాత్రి యమునా ఎక్స్ ప్రెస్వేపై ప్రమాదానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాన్వాయే కారణమని బాధితులు ఆరోపించారు. ఆ రోడ్డు ప్రమాదంలో ఆగ్రాకు చెందిన వైద్యుడు రమేష్ నగార్ మృతి చెందగా, పలువురు వ్యక్తులు గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి స్మృతి ఇరానీ పై చర్య తీసుకోవాలని మృతిచెందిన డాక్టర్ కుమారుడు అభిషేక్ నగార్ తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశాడు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అభిషేక్, ప్రణబ్ ను కోరాడు.
తమ ఫిర్యాదులో కాన్వాయ్ నెంబర్ పేర్కొన్నప్పటికీ మథుర పోలీసులు అందుకు నిరాకరించారని రాష్ట్రపతికి రాసిన లేఖలో అభిషేక్ పేర్కొన్నాడు. ఆ వాహనం నెంబర్ డీఎల్ 3సీ బీఏ 5315 (DL 3C BA 5315) అని వెల్లడించాడు. తన తండ్రి ఓ వివాహానికి బైక్ పై వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో తన కూతురు సాందిలి(12), మరో చిన్నారి పంకజ్(8) గాయపడ్డారని వివరించాడు. మంత్రి కాన్వాయ్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని, స్మృతి ఇరానీ ఆ గాయపడ్డ ఇద్దరు చిన్నారులను చూసి కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయిందని తమకు న్యాయం చేయాలని తన లేఖలో రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాడు.
కేంద్ర మంత్రిపై రాష్ట్రపతికి ఫిర్యాదు
Published Thu, Mar 10 2016 4:49 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement