గ్యాంగ్టక్: ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ను తమ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తూ సిక్కిం ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రాష్ట్రం చూడటానికే కాదు సాంస్కృతికంగా కూడా అందంగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య పెంపొందించేందుకు రెడ్ పాండా వింటర్ కార్నివాల్-2018ను నిర్వహించిన సందర్భంగా ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ రెహ్మాన్ను సత్కరించారు.
సిక్కిం బ్రాండ్ అంబాసిడర్గా ఏఆర్ రెహ్మాన్
Published Mon, Jan 8 2018 8:06 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
నేడు వరంగల్కు ప్రధాని రాక
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
వర్ష బీభత్సం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
తప్పక చదవండి
Advertisement