ముంబయి: రైతుల ఆత్మహత్యలపై ఓ బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఓ ఫ్యాషన్ ట్రెండ్గా మారిపోయిందని అన్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు చనిపోయిన రైతు కుటుంబాలకు పోటీలుపడి నష్టపరిహారం చెల్లిస్తుంటే ఆత్మహత్యలు చేసుకోరా అన్నతీరుగా ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే పలు కార్యక్రమాల ఆవిష్కరణ కోసం ప్రధాని నరేంద్రమోదీ మహారాష్ట్ర వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు బీజేపీని ఇబ్బందుల్లో పడేసేలా ఉన్నాయి.
ఉత్తర ముంబయి నుంచి ఎంపీగా ఎన్నికైన గోపాల్ శెట్టి అనే వ్యక్తి మీడియాతో మాట్టాడుతూ 'అన్ని రైతు ఆత్మహత్యలు ఆకలితోనో, పనిలేకనో చోటుచేసుకున్నవి కాదు. అదొక ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్య రైతు కుటుంబాలకు రూ.5లక్షల నష్టపరిహారం చెల్లిస్తుంది. మరో రాష్ట్రం రూ.7లక్షలు, ఒంకో రాష్ట్రం 8.లక్షలు.. ఇలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతు కుటుంబాలకు డబ్బులు ఇచ్చేందుకు పోటీపడుతున్నాయి' అని అన్నారు.
మహారాష్ట్రలోని సెహోర్లో ప్రధాని మోదీ నేడు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తారు. ఈ పథకానికి గత జనవరిలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతుల సంక్షేమం కోసమే జరగనున్న నేటి ప్రధాని పర్యటనకు ముందు రైతుల గురించే ఆ పార్టీకి చెందిన ఎంపీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగించింది.
రైతులపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Published Thu, Feb 18 2016 9:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement