ఇరు రాష్ట్రాలలో తొలి ఫలితం బీజేపీదే | Sakshi
Sakshi News home page

ఇరు రాష్ట్రాలలో తొలి ఫలితం బీజేపీదే

Published Sun, Oct 19 2014 11:22 AM

ఇరు రాష్ట్రాలలో తొలి ఫలితం బీజేపీదే - Sakshi

హైదరాబాద్: మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మెగిస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం బీజేపీకి దక్కింది. పుణెలోని పార్వతి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరుపున బరిలో దిగిన మాధురి సతీష్ మిశాల్ విజయం సాధించారు. అలాగే హర్యానాలో కూడా తొలి ఫలితం బీజేపీనే దక్కించుకుంది. హర్యానా కంటోన్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అనీల్ విజ్ ఆయన ఘన విజయం సాధించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement