హైదరాబాద్: బౌద్ధమత సంస్థ ‘బుద్ధాస్ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్’(బ్లియా) కేంద్ర విభాగం డెరైక్టర్లలో ఒకరిగా బ్లియా హైదరాబాద్ విభాగం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.సంఘరక్షిత మహథెరో తిరిగి ఎన్నికయ్యారు. సోమవారం తైవాన్లోని ఫోగాంగ్షాన్లో కేంద్ర విభాగ డెరైక్టర్లను ఎన్నుకున్నారు. బ్లియాను మాస్టర్ సింగ్యు న్ 1992లో స్థాపించారు.
దీని కేంద్ర కార్యాలయం కాలిఫోర్నియాలోని సిలై ఆలయంలో ఉంది. ఫోగాంగ్ షాన్(బౌద్ధజ్యోతి శిఖరం)అనే సంప్రదాయాన్ని పాటించే ఈ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా 200 ఆలయాలను, ఐదు యూనివర్సిటీలను, భారత్లో 3 బౌద్ధ కళాశాలలను నిర్వహిస్తోంది.
‘బ్లియా’ డెరైక్టర్గా సంఘరక్షిత తిరిగి ఎన్నిక
Published Tue, Oct 7 2014 12:18 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement