ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు టీనేజ్ విద్యార్థులు దారుణంగా హత్యచేశారు. దక్షిణ ముంబైలోని ఓ కాలేజ్లో చదువుతున్న వీరిని ఎట్టకేలకు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
వివరాలు.. నాగ్పాడ ప్రాంతంలోని డంకన్ రోడ్లో స్క్రాప్ డీలర్గా పనిచేస్తున్న వ్యక్తి కూతురు ఫాతిమ ఇటీవల ఇంటివద్ద ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. బాలిక కనిపించకుండా పోయిన అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి కోటి రూపాయలు ఇస్తే పాపను వదిలేస్తామంటూ బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. ఫోన్ నంబర్ను ట్రేస్ చేయడం ద్వారా.. ఇంటి ఎదురుగా ఉండే విద్యార్థులే పాపను కిడ్నాప్ చేశారని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. బాలిక తల్లిదండ్రుల వద్ద డబ్బు బాగా ఉందని భావించి, డబ్బుకోసమే కిడ్నాప్ చేసినట్లు వెల్లడించారు.
బాలికను ముందస్తు ప్లానింగ్తో విద్యార్థులు కిడ్నాప్ చేశారని.. కిడ్నాప్ చేసిన రోజే చంపేశారని పోలీసుల విచారణలో వెల్లడైంది. పాప ఆడుకోవడానికి ఎదురింటికి వచ్చిన సమయంలో దుండగులు కిడ్నాప్కు పాల్పడ్డారు. ఇందుకోసం క్లోరోఫాం మత్తుమందును ముందుగానే సమకూర్చుకున్నారు. క్లోరోఫాం మోతాదు మించడంతో చిన్నారికి ముక్కులోంచి బ్లీడింగ్ అయిందని.. దాంతో మొబైల్ చార్జర్ వైర్తో ఉరిపెట్టి చంపామని విచారణలో నిందితులు అంగీకరించారు. నిందితుల సమాచారం మేరకు వాటర్ ట్యాంక్ సమీపంలో పాలిథిన్ కవర్లలో దాచిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా నాగ్పాడ ప్రాంతం ఉలిక్కిపడింది.
ఇద్దరు విద్యార్థులు కలిసి బాలికను కిడ్నాప్ చేసి..
Published Mon, Dec 26 2016 8:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement