ముడుపుల కేసులో ఐటీ అధికారి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

ముడుపుల కేసులో ఐటీ అధికారి అరెస్ట్‌

Published Fri, Sep 22 2017 8:11 PM

CBI arrests Deputy Commissioner of Income Tax department in Mumbai

సాక్షి,న్యూఢిల్లీః ఆదాయ పన్ను అధికారులూ లంచాలు తీసుకుంటూ అడ్డంగా బుక్కవుతున్నారు. రూ 3 కోట్ల ముడుపులు స్వీకరించారనే ఆరోపణలపై ముంబయికి చెందిన డిప్యూటీ ఇన్‌కమ్‌ట్యాక్స్‌ కమిషనర్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది..
 
ఐటీ అధికారి వ్యవహారంలో సోదాలు కొనసాగుతున్నాయని సమాచారం. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరిని కూడా అరెస్ట్‌ చేసినట్టు సీబీఐ ప్రతినిధి శుక్రవారం వెల్లడించారు. అరెస్ట్‌ అయిన అధికారిని జైస్వాల్‌ స్వామిగా గుర్తించినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి.   

Advertisement

తప్పక చదవండి

Advertisement