బీజింగ్: ఇప్పటికే టిబెట్ మీదుగా నేపాల్కు రైలు, రోడ్డు మార్గాలను పూర్తి చేస్తున్న చైనా మరో అడుగు ముందుకేసింది. నేపాల్ సరిహద్దు గుండా బిహార్ వరకు తన రైలు మార్గాన్ని విస్తరించాలని భావిస్తున్నట్లు చైనా మీడియా వెల్లడించింది. నేపాల్లోని రాసువాగధి ప్రాంతానికి కనెక్ట్ అయ్యేలా రోడ్డు రైలు మార్గం నిర్మాణానికి ఇప్పటికే ఆ దేశాల మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే.
ఈ మార్గాన్ని చైనా 2020నాటికి పూర్తి చేయనుంది. ఆ మార్గం పూర్తయ్యే లోగానే ఇండియా, దక్షిణాసియా వంటి దేశాలతో తన సంబంధాలను విస్తరించే చర్యల్లో భాగంగా ఏకంగా బిహార్ వరకు చైనా తన రైలు మార్గాన్ని విస్తరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నేపాల్లోని రాసువాగధి నుంచి బిహార్ సరిహద్దులోని బిర్ఘంజ్ మధ్య ఈ మార్గాన్ని నిర్మించాలని చైనా భావిస్తోంది. ఈ రెండు ప్రాంతాల మధ్య 240 కిలో మీటర్ల దూరం ఉంది.
చైనా నుంచి బిహార్కు రైలు మార్గం!
Published Tue, May 24 2016 5:22 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement