ఇరిధునగర్: తమిళనాడు రాష్ట్రంలో ఓ విద్యార్థి హత్య గావించ బడ్డ ఘటన కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం విరుధ్ నగర్ జిల్లాలోని పందల్ కూడిలో ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తరగతి గదిలోనే హతమార్చారు. స్కూల్ ఓపెన్ చేసే సమయంలో అక్కడి చేరుకున్న కొందరు వ్యక్తులు అక్కడ వీరంగం సృష్టించారు. అనంతరం ఓ విద్యార్థిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. దీంతో విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం ఆ దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఆ విద్యార్థిని తరగతిలో హతమార్చడంపై కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ఈ దారుణమైన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాసేపట్లో తరగతులు ఆరంభం కావాల్సి ఉండగా ఆ విద్యార్థిని వారు హత్య చేశారని పోలీసులు తెలిపారు. విద్యార్థి కుటుంబానికి ఎవరితోనైనా విభేదాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామన్నారు.
తరగతి గదిలో విద్యార్థి హత్య
Published Fri, Nov 28 2014 4:35 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement