పనాజీ: అన్నం పెట్టిన విశ్వాసం కూడా లేకుండా ఆ ఇంటి చిన్నారిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. 13 ఏళ్ల చిన్నారిని లైంగికంగా వేధించినందుకు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే పనాజీలోని మసీదులో గుమాస్తాగా పనిచేస్తున్న సఫ్రాజ్ అహ్మద్ (32)కు ఈ నెల 15న పక్కింట్లోని వాళ్లు వంటపాత్రల్లో భోజనం పెట్టి ఇచ్చారు.
మరుసటిరోజు ఆ పాత్రలను తీసుకురావడానికి వెళ్లిన పక్కింటి చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మొదట విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడిన బాలిక తర్వాత ఆమె తల్లికి చెప్పింది. ఆమె స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థ సహాయంతో పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. అహ్మద్పై ఐపీసీ సెక్షన్ 354, 354-ఏ, గోవా బాలల చట్టం 8 కింద కేసు నమోదుచేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
వంట పాత్రల కోసం వెళితే వాంఛ తీర్చమన్నాడు!
Published Mon, Feb 22 2016 4:43 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement