న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు భూమి పిచ్చి పట్టుకుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతుల నుంచి 10 లక్షల ఎకరాల భూమి సేకరిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు రైతులను ముంచుతున్నారని దుయ్యబట్టారు. భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.
మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ను జనావాసాలు లేని ప్రాంతంలో పెట్టాలని సూచించారు. ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందన్నారు. పనికిమాలిన ప్యాకేజీ ఇచ్చారని మండిపడ్డారు. బీజేపీకి దమ్ముంటే ఏపీలోని నలుగురు ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించి, ప్యాకేజీతో సంతృప్తి చెందామని నిరూపించాలని రామకృష్ణ సవాల్ చేశారు. ఎన్నికల హామీని బీజేపీలో తుంగలో తొక్కిందని, దీనిపై కొర్టులో పిల్ వేస్తామని తెలిపారు.
'పనికిమాలిన ప్యాకేజీ ఇచ్చారు'
Published Sun, Oct 16 2016 6:09 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
Rohit Sharma: మా జట్టు గుండె చప్పుడు!.. వీడియో వైరల్
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Advertisement