న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలలో మౌలిక సదుపాయాలపై కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్య నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి రెండు రాష్ట్రాలకు వేరువేరుగా ఢిల్లీకి రైల్వే సర్వీసులు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చే ఏపీ ఎక్స్ప్రెస్ పేరుని తెలంగాణ ఎక్స్ప్రెస్గా మార్పు చేశారు. వైజాగ్ నుంచి న్యూఢిల్లీకి కొత్తగా రైలు సర్వీసు కల్పించనున్నారు. దానికి ఏపీ ఎక్స్ప్రెస్గా పేరు ఖరారు చేశారు. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్లే తెలంగాణ ఎక్స్ప్రెస్ పేరును కొమరంభీమ్ ఎక్స్ప్రెస్గా మార్పు చేశారు.
తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు మేలో సన్మాహాలు మొదలుపెట్టనున్నట్లు మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. హుద్హుద్తో దెబ్బతిన్న వైజాగ్ విమానాశ్రయం మరమ్మతులు ఈ నెలలో పూర్తి అయ్యే అవకాశం ఉందన్నారు. విశాఖకు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభును వెంకయ్య కోరారు.
రెండు తెలుగు రాష్ట్రాలపై నిర్ణయాలు
Published Thu, Apr 9 2015 10:24 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement