మణిపూర్‌లో భూకంపం | Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో భూకంపం

Published Mon, Jan 28 2019 8:30 AM

Earthquake In Manipur - Sakshi

ఇంఫాల్‌ : మణిపూర్‌లో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళలకు గురయ్యారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.2గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement