న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న వాటి కంటే విభిన్నంగా రూపొందించిన కార్యక్రమాలతో యాభై డీటీహెచ్ (డెరైక్ట్-టు-హోమ్) ఎడ్యుకేషన్ చానల్స్ త్వరలో రాబోతున్నాయి. రికార్డింగ్ పాఠాలను కాకుండా ఇవి క్లాసు నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. ఎన్ఎంఈఐసీటీ జాతీయ వర్క్షాప్లో ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి ఆశిక్ ఠాకూర్ మంగళవారం ఈ విషయం వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రపంచంలోనే ఇదే మొదటిదని ఆశిక్ చెప్పారు. ఇటువంటి చానల్స్ను భవిష్యత్లో వెయ్యి వరకూ విస్తరిస్తామని తెలిపారు. ఇదో పెద్ద క్లాస్ కాబోతోందని, దీనితో మారుమూల ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యాప్రమాణాలు మెరుగవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక ‘డైరెక్టు’గా ఇంట్లోనే చదువు
Published Wed, Oct 9 2013 4:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement