Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి

Published Sat, Dec 6 2014 10:01 AM

five killed in pune-bangalore highway road accident

ముంబయి : పుణె-బెంగళూరు హైవేపై శనివారం ఉదయం  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు,ట్యాంకర్ ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో అయిదుగురు మృతి చెందారు.  పలువురు గాయపడినట్లు సమాచారం. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement