దేశ రాజధానిలో ఇప్పుడు చెత్త రాజకీయం రాజ్యమేలుతోంది. పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో ఎక్కడ చూసినా భారీ ఎత్తున చెత్త పేరుకుపోతోంది. దీనికి కారణం మీరంటే మీరంటూ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నాయకులు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండగా.. బీజేపీ చేతిలో మునిసిపల్ కార్పొరేషన్ ఉంది. ఇదే అసలు వివాదానికి కారణమైంది. మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పాలకవర్గం రాజీనామా చేసి కొత్తగా ఎన్నికలకు వెళ్లాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోంది. అవసరమైతే మొత్తం ఆప్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చీపుళ్లు పట్టుకుని వీధులు తుడుస్తామని ఢిల్లీ పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా అన్నారు. ప్రస్తుతం పీడబ్ల్యుడీ కార్మికులు కొంతమేరకు పారిశుధ్య పనులు నిర్వర్తిస్తున్నారు. పార్టీ వలంటీర్ల సాయం కూడా తీసుకుని చెత్తను శుభ్రం చేయిస్తామని ఆప్ వర్గాలు అంటున్నాయి. ఎక్కడైనా చెత్త పేరుకుపోతే పౌరులు కాల్ చేసేందుకు వీలుగా హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎంసీడీకి ఈ చెత్తను క్లియర్ చేసే సామర్థ్యం లేదని, త్వరలోనే నగరంలో పేరుకున్న చెత్తను ఎత్తేయించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తామని మిశ్రా తెలిపారు.
కాగా ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా వేలాది మంది బీజేపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆప్.. పార్టీ రాజకీయాలకు పాల్పడుతోందని, కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయడం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. మూడు కార్పొరేషన్లకు రూ. 3వేల కోట్లు విడుదల చేయాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బహిరంగ లేఖ రాశారు.
రాజధానిలో 'చెత్త' రాజకీయం
Published Sat, Jan 30 2016 3:07 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement