న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్పై సీబీఐ ప్రాథమిక విచారణ నమోదు చేసింది. 2013లో గూగుల్ పొందుపరిచిన మ్యాప్లను సీబీఐ నిశితంగా పరిశీలించనుంది. చట్టాలను అతిక్రమించి నిషేధిత ప్రాంతాలను మ్యాపింగ్ చేసినట్టు అభియోగాలు నమోదు చేసింది. భారత రక్షణ స్థావరాలు, ఇతర సున్నితమైన ప్రదేశాలను చిత్రీకరించినట్టు ఆరోపణలు వచ్చాయి.
భారత సర్వేయర్ జనరల్ కార్యాలయం ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించింది. గతేడాది మార్చిలో మ్యాపింగ్ పోటీలు నిర్వహించే ముందు భారత సర్వే కార్యాలయం అనుమతి తీసుకోలేదని తెలియజేసింది. పరిసర ప్రాంతాలు, ఆస్పత్రులు, రెస్టారెంట్ల వివరాలను మ్యాపింగ్ చేయాల్సిందిగా ప్రజలను కోరుతూ గూగుల్ పోటీలను నిర్వహించింది. అయితే ప్రజలకు సంబంధంలేని సున్నితమైన రక్షణ స్థావరాలను ఎలా మ్యాపింగ్ చేశారో తెలియజేయాల్సిందిగా సర్వే ఆఫ్ ఇండియా గూగుల్కు సూచించింది. గూగుల్ నిబంధనలను ఉల్లంఘించడాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లింది. హోం శాఖ ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేయనుంది.
గూగుల్పై సీబీఐ విచారణ
Published Sun, Jul 27 2014 5:56 PM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement