గాంధీనగర్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఐటీ అధికారులు గుజరాత్లో కొరడా ఝళిపించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదు వేల మంది కోటీశ్వరులకు నోటీసులు పంపించారు. రూ.కోటి కంటే ఎక్కువ మొత్తంలో ఎవరు డిపాజిట్ చేశారో వారందరికీ కూడా ఆదాయ పన్ను అధికారులు నోటీసులు అందించారు.
డిపాజిట్ చేసిన మొత్తాలకు వివరాలు తెలియజేయాలని నోటిసుల్లో కోరారు. ఆ డబ్బు అక్రమ సొమ్ము అని తేలితే మాత్రం చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. సాధారణంగా రెండున్నర లక్షల కంటే అదనంగా డబ్బు డిపాజిట్ చేసిన వ్యక్తులంతా ఐటీ అధికారులకు ఆ డబ్బు తాలూకు వివరాలు అందించాలని పెద్ద నోట్ల రద్దు సందర్భంగా ఆర్బీఐ నిబంధనల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.
ఐదువేలమంది కోటీశ్వరులకు నోటీసులు
Published Wed, Dec 14 2016 7:51 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement