న్యూఢిల్లీ:
ప్రపంచవ్యాప్తంగా 2016లో సంభవించిన బాంబు పేలుళ్ల ఘటనలో మనదేశం మొదటి స్థానంలో నిలిచింది. అంతర్యుద్ధాలతో అట్టుడుగుతున్న ఇరాక్, అఫ్ఘానిస్తాన్, సిరియా దేశాలను సైతం ఈ విషయంలో పక్కకు నెట్టేసింది. ఆర్డీఎక్స్ పేలుళ్లు, ఐఈడీ పేలుడు ఘటనలు గత ఏడాది భారత్లో 406 నమోదవగా అందులో దాదాపు సగం అంటే 221 పేలుళ్లు ఇరాక్లో జరిగాయని నేషనల్ బాంబ్ డేటా సెంటర్(ఎన్బీడీసీ) పేర్కొంది.
అయితే, ఇందులో మృతుల సంఖ్యను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. దేశంలో జరిగిన ఈ పేలుళ్లు ఎక్కువ శాతం గురు, బుధవారాల్లోనే జరిగినట్లు తేలింది. దీంతోపాటు ఒక్క మార్చి నెలలోనే 42 పేలుడు ఘటనలు నమోదయ్యాయి. పొరుగునే ఉన్న పాకిస్తాన్లో 161, అఫ్ఘానిస్తాన్లో 132, బంగ్లాదేశ్లో 29 పేలుడు ఘటనలు జరిగాయి.
బాంబు పేలుడు ఘటనల్లో ఇండియానే ఫస్ట్
Published Tue, Feb 14 2017 5:19 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement