తిరువనంతపురం: కేరళలో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత బాలికపై పన్నెండు మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. రెండు నెలలుగా ఆ బాలికకు నరకం చూపించారు. ఈ దాడికి పాల్పడినవారిలో ఏడుగురును పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కీలక నిందితుల కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం తిరువనంతపురం జిల్లాకు సరిహద్దులో ఉన్న అత్తింగర్ అనే ప్రాంతంలో ఓ పదిహేనేళ్ల బాలిక పదో తరగతి చదువుతోంది.
మానసిక వికలాంగురాలైన తన తల్లి, వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో ఉంటోంది. ప్రస్తుతం పదో తరగతి పూర్తి చేసుకున్న ఆ బాలిక పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతోంది. కుటుంబ కష్టాల్లో ఉన్న కారణంగా పోషణ నిమిత్తం సినిమాటిక్ డ్యాన్సర్ గా కూడా పనిచేస్తోంది. అయితే, గత ఫిబ్రవరి 2న ఆమె సోదరుడి ఇద్దరు స్నేహితులు అమిర్, అనుప్ షా తమ ఆటో రిక్షాలో తీసుకెళ్లి ఓ ఏడారి ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత వరుసగా రెండు నెలలపాటు ఆ బాలికపై పన్నెండుమంది ప్రతిరోజు లైంగిక దాడి చేస్తూ నరకం చూపించారు. చివరకు పోలీసులకు ఈ విషయం తెలిసి నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
రెండు నెలలుగా బాలికకు పన్నెండుమంది నరకం
Published Tue, Apr 5 2016 6:53 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement