జీవోఎంతో ముగిసిన సీఎం కిరణ్ భేటీ | Sakshi
Sakshi News home page

జీవోఎంతో ముగిసిన సీఎం కిరణ్ భేటీ

Published Mon, Nov 18 2013 2:35 PM

Kirankumar Reddy meets GOM on Telangana

తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందంతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. కాసేపట్లో మీడియా సమావేశంలో పాల్గొననున్నారు.

రాష్ట్ర విభజనపై తుదిదశ చర్చలు జరుపుతున్న జీవోఎం తొలుత తెలంగాణ, ఆ తర్వాత సీమాంధ్ర కేంద్ర మంత్రులతో సమావేశమైంది. అనంతరం ముఖ్యమంత్రి వారిని కలిశారు. కాగా కిరణ్ ఎక్కువ సేపు మంత్రుల బృందంతో మాట్లాడలేదు. రాష్ట్ర విభజనకు సంబందించి ఇరు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులు జీవోఎంకు నివేదికలు సమర్పించారు.

Advertisement
Advertisement