ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో యువ వైద్యురాలు(24) దారుణహత్యకు గురైంది. నగర శివారులోని విలే పార్లే ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. మృతురాలు ఫిజియోథెరపిస్టుగా పోలీసులు గుర్తించారు. సోమవారం రాత్రి పార్టీ నుంచి కొంత మంది స్నేహితులతో కలిసి తన ఇంటికి తిరిగివచ్చింది.
తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. ఒంటిపై దుస్తులు లేకుండా పడివున్న శవాన్ని గుర్తించారు. అత్యాచారానికి పాల్పడి ఆమెను హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
యువ వైద్యురాలు దారుణహత్య
Published Tue, Dec 6 2016 7:47 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
Advertisement