న్యూఢిల్లీ: పార్లమెంటు హౌస్ క్యాంటీన్లో చౌక ధరలకు ఆహారాన్ని ఇస్తున్నారంటూ విమర్శలు రావడంతో పలువురు ఎంపీలు దీనిపై భగ్గుమన్నారు. 2013-14లో పార్లమెంటు కాంప్లెక్స్లోని 6 క్యాంటీన్లలో సబ్సిడీతో ప్రభుత్వంపై రూ.14కోట్ల భారం పడడం తెలిసిందే. చాలా ప్రభుత్వ క్యాంటీన్లలో ఇలాంటి ప్రయోజనాలే ఉన్నాయని, పార్లమెంటు క్యాంటీన్లోనే రాయితీ ఇస్తున్నారనడం విడ్డూరమని పలువురు ఎంపీలు వాపోయారు.
‘క్యాంటీన్ సబ్సిడీ కోసం ఎక్కువ డబ్బు ఖర్చుపెడుతున్నారంటే ప్రజల్లో చెడు భావన వస్తుంది. దీన్ని ఎత్తేస్తే మేలు’ అని సిక్కిం ఎంపీ పీడీ రాయ్ చెప్పారు. పార్లమెంటు క్యాంటీన్లో పార్లమెంటు సిబ్బంది, జర్నలిస్టులు తింటారని సీపీఎం ఎంపీ రాజేశ్ పేర్కొన్నారు. సబ్సిడీ ఎత్తేయడమే దీనికి పరిష్కారమనుకుంటే అలాగే చేయొచ్చన్నారు.
పార్లమెంటు క్యాంటీన్ సబ్సిడీ ఎత్తేయండి!
Published Mon, Jul 6 2015 3:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement